Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఘోరం : చాక్లెట్లు ఆరగించిన చిన్నారులు మృత్యువాత

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (20:13 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. చాక్లెట్లు ఆరగించిన చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న చాక్లెట్లు ఉండగా, వాటిని ఓ మహిళ తీసి చిన్నారులకు ఇచ్చింది. ఆ చాక్లెట్లు ఆరగించిన వెంటనే చిన్నారులు స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ ముగ్గురు తోబుట్టు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతులను మంజన (3), స్వీటి (3), సమర్ (2), అరుణ్ (5)గా గుర్తించాపు. వీరీలో మంజన, స్వీటి, సమర్‌లు ఒకే తల్లి బిడ్డలు కావడం గమనార్హం. ఖుషీ నగర్‌లో జిల్లా కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి ముందు లభ్యమైన ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న చాక్లెట్లను ఓ మహిళ తన ముగ్గురు మనువళ్లు, పక్కింట్లో నివశించే మరో చిన్నారికి ఇవ్వగా వారంతా ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments