Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో కుంభమేళా ప్రారంభం.. ముమ్మరంగా ఏర్పాట్లు....

Webdunia
మంగళవారం, 1 జనవరి 2019 (14:43 IST)
ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళా ప్రారంభం కానుంది. జనవరి 23న ప్రవాస భారతీయులు రానున్నారు. వీరు జనవరి 24న వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కుంభమేళా జరిగే ప్రాంతంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించనున్నారు. 23వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీని ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 
 
24న ప్రవాస భారతీయులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తర్వాత స్థానిక పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. 2019, జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేళాకు హాజరయ్యే సన్యాసులు, భక్తులు మొదలైనవారి వివరాలు నమోదు చేసేందుకు అధికారులు రిజిస్టర్లు సిద్ధం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments