Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముజఫర్ నగర్: పాము కరిచింది.. తెలియక చిన్నారికి పాలుపట్టింది..?

ముజఫర్ నగర్ జిల్లాలో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారు.

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (12:56 IST)
ముజఫర్ నగర్ జిల్లాలో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారు. పాముకాటుకు గురైన మహిళ తన రెండేళ్ల కుమార్తెకు పాలు పట్టడంతో.. చిన్నారి కూడా తల్లితో పాటు మృతిచెందిది. ఈ సంఘటన గురువారం సాయంత్రం మాండ్ల గ్రామంలో జరిగింది. మాండ్ర గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇంట నిద్రపోతుండగా.. ఒక విషపు పాము ఆమెను కాటేసింది. 
 
దీన్ని గమనించక తన పని తాను చేసుకుంటూ పోయిన మహిళ.. ఆ రెండేళ్ల పాపకు పాలు పట్టింది. పోలీసులు చెప్పిన ప్రకారం, తల్లీకూతురు ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వారి పరిస్థితి క్షీణించడంతో వైద్యులు వారి మరణించినట్లు నిర్ధారించారు. పాము కాటేసిన విషయం ఆ మహిళకు తెలియకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయిందని.. నిద్రలో పాము కరిచిన విషయాన్ని ఆమె గమనించలేదని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments