Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంధువులే ఆ పని చేశారు.. బాలికకు మత్తుమందు ఇచ్చి.. వీడియో తీసి..?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (10:22 IST)
ఉత్తరప్రదేశ్‌లో నేరాలు పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో దళిత యువతిపై కొంతమంది యువకులు అత్యాచారం చేసి దారుణంగా దాడి చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ రోజురోజుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
 
కామంతో కళ్లుమూసుకుపోయిన ఇద్దరు యువకులు 15 ఏళ్ల వయస్సు గల బాలికలను ఎత్తుకెళ్లి మత్తుమందు ఇచ్చి మరీ అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌కు దిగిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
 
బంధువులైన ఇద్దరు యువకులు పదిహేనేళ్ల బాలికను ఎత్తుకెళ్లి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు.. తర్వాత అదంతా వీడియో తీసి బాలికను బ్లాక్ మెయిల్ చేయడంతో.. తన తండ్రితో కలిసి పోలీసులను ఆశ్రయించింది బాధిత బాలిక. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments