Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్ళని చేతులని నరికి తింటున్నాడు

లక్నో‌లో దారుణం జరిగింది. నజీం మియ్యా అనే 20 సంవత్సరాల యువకుడు ఏడేళ్ల బాలుడిని దారుణంగా చంపి, ముక్కలు చేసి తినడం మొదలుపెట్టాడు. ఇది చూసి అతడి తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అమరియాలో ఈ దారుణ ఘటన జరిగింది. పిల్లలతో ఆడుకుంటున్న ఓ బా

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (18:09 IST)
లక్నో‌లో దారుణం జరిగింది. నజీం మియ్యా అనే 20 సంవత్సరాల యువకుడు ఏడేళ్ల బాలుడిని దారుణంగా చంపి, ముక్కలు చేసి తినడం మొదలుపెట్టాడు. ఇది చూసి అతడి తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అమరియాలో ఈ దారుణ ఘటన జరిగింది. పిల్లలతో ఆడుకుంటున్న ఓ బాలుడిని నజీం మభ్యపెట్టి శిథిలమైన ఓ ఇంట్లోకి తీసుకెళ్లాడు. 
 
బాలుడి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం చేతులు, కాళ్లను ముక్కలుగా చేసుకొని తింటున్నాడు. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి చూడగా రక్తం మడుగులో బాలుడి మ‌ృతదేహం ఉంది. పక్కన కూర్చొని మృతదేహం ముక్కలను నజీం తింటున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కిడ్నాప్‌, హత్య కేసులను నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments