Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి చిన్నారులకు వ్యాక్సినేషన్ : కేంద్ర మంత్రి వెల్లడి

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (16:53 IST)
ఈ నెల 16వ తేదీ నుంచి 12 -14 సంవత్సరాల వయుస్సున్న చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు వేయనున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుక్ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
కరోనా వైరస్ బారినపడకుండా, ఒకవేళ ఈ వైరస్ సోకినప్పటికీ ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు వీలుగా పెద్దలకు తొలుత కరోనా టీకాలు వేశారు. ఆ తర్వాత 15 -18 యేళ్ల మధ్య ఉన్న చిన్నారులకు వ్యాక్సిన్లు వేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి 12-14 యేళ్లు ఉన్న చిన్నారులకు ఈ టీకాలు వేయనున్నట్టు తెలిపారు. 
 
కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు 12-14 యేళ్ల మధ్య పిల్లలతో పాటు 60 యేళ్ళకు పైబడిన వాళ్ళకి ప్రికాషన్ డోసు ప్రక్రియను ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. దేశంలో కొన్ని నెలలుగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, ఇప్పటివరకు 1,79,91,57,4876 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments