Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ భీష్ముడు బర్త్‌డే వేడుకలు : పాల్గొన్న వెంకయ్య - నరేంద్ర మోడీ

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (12:20 IST)
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే.అద్వానీ తన 94వ పుట్టినరోజు వేడుకలను సోమవారం జరుపుకుంటున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని అద్వానీ నివాసానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా అద్వానీతో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేయించారు. అద్వానీకి సుదీర్ఘ‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని ప్ర‌సాదించాల‌ని ప్ర‌ధాని మోడీ ప్రార్థించారు. సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ‌లో, ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌ర‌చ‌డంలో ఈ దేశం అద్వానీకి రుణ‌ప‌డి ఉన్న‌ట్లు మోడీ త‌న ట్వీట్‌లో తెలిపారు. 
 
నవంబరు 8వ తేదీ సోమవారం పుట్టిన‌రోజు వేడుక సంద‌ర్భంగా.. అద్వానీ ఇంటి లాన్‌లో ఆయ‌నతో క‌లిసి ప్ర‌ధాని మోడీ న‌డిచారు. అద్వానీ ఓ స్ఫూర్తిదాయ‌క‌మైన‌, గౌర‌వప్ర‌ద‌మైన నేత అని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments