Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్య భారతాన్ని సృష్టించాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (11:00 IST)
ఆరోగ్య భారతాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగి ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
వైద్య సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి క్యాంపులు నిర్వహించడం అభినందనీయం. ఆరోగ్య భారతాన్ని తమ సామాజిక బాధ్యతగా గుర్తెరిగి.. ఖరీదైన వైద్యం తమకు అందదని బాధపడే వారికి అనుభవజ్జులైన వైద్యుల సలహాలు సూచనలు అందించే ప్రయత్నం ప్రశంసనీయం. 
 
శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన భోజన పద్ధతులు మనందరం అవలంబించాలి. మనకోసం, మన చక్కని భవిష్యత్ కోసం దీన్నో తపస్సుగా స్వీకరించి ఆచరించాలి. ప్రకృతితో కలిసి జీవించాలి.. ప్రకృతిని గౌరవించాలి.. శారీరకంగా శ్రమించాలి. మంచి ఆరోగ్యవంతమైన భోజన అలవాట్లు చేసుకోవాలి. 
 
శారీరక శ్రమ పెంచుకోవాలి. ఇది భారీకాయులకే అవసరం.. సన్నగా ఉన్నవారికి అవసరం లేదనుకోవద్దు. శారీరక దృఢత్వం ఉంటేనే శరీరంలో చురుకుదనం ఉంటుంది. దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానందుడు కూడా దేశ ప్రజల్లో శారీరక శ్రమ ఎంత అవసరమో పలు సందర్భాల్లో పేర్కొన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments