Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికాస్ దూబే మరణంపై అతని గ్రామంలో పండుగ సంబరాలెందుకు?

Webdunia
శనివారం, 11 జులై 2020 (12:11 IST)
బతికున్నప్పుడు కంటే చనిపోయినప్పుడు నలుగురు మెచ్చుకోవాలంటారు పెద్దలు. దానికి వికాస్ దూబే వ్యవహారం విరుద్దం. తన వల్ల ఇంతవరకు తన గ్రామంలో మిగిలిన వారంతా స్వేచ్చ లేకుండా తిరిగామని అతడు చనిపోతే తమకు ఇష్టం వచ్చినట్లు బతకవచ్చునని గ్రామ ప్రజలు ఆశించారు.దీనికోసం కలలు గన్నారు కూడా.
 
ప్రస్తుతం అతడి మరణంతో వాళ్ల గ్రామ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అంతటి కరుడుకట్టిన హంతకుడు వికాస్ దూబే. ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టించిన గ్యాంగస్టర్. చివరికి ఎన్‌కౌంటర్లో చనిపోవడం అతడి గ్రామ ప్రజలకు ఎక్కడలేని సంతోషాన్ని నింపింది. అంటే ఆ గ్రామ ప్రజల్ని ఎంతగా ఇబ్బంది పెట్టి ఉంటాడో ఆలోచింపదగ్గ విషయమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో 6జర్నీ తెరకెక్కించాం - దర్శకుడు బసీర్ ఆలూరి

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments