Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనంద్ విహార్ రైలు స్టేషన్.. లగేజీ మోసిన రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (14:06 IST)
Rahul Gandhi
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. తాజాగా రాహుల్ గాంధీ ఢిల్లీలో ఆనంద్ విహార్ రైలు స్టేషన్ వెళ్లారు. అక్కడ రాహుల్ గాంధీ కార్మికులతో (పోర్టర్స్) సంభాషించారు. ఈ సందర్భంగా ఎరుపు రంగు షర్ట్ ధరించారు. రైలు కార్మికుల్లా సూట్ కేసును నెత్తిన మోశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ పేజిలో రాహుల్ గాంధీ షేర్ చేసారు. 
 
ఇటీవల, రెయిల్ స్టేషన్ పోర్టర్ స్నేహితులు అతనిని కలవడానికి ఇష్టపడే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. గురువారం రాహుల్ గాంధీ వారిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments