Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీట్ల విక్రయాలకు ఎన్నికలు తెచ్చిన తంటా?

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (12:47 IST)
స్వీట్ల విక్రయాలకు ఎన్నికలు అడ్డంకిగా మారాయి. ఈ పరిస్థితి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నెలకొంది. ఈ రాష్ట్ర అసెంబ్లీకి 9 దశల్లో పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ముమ్మంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోమిఠాయి దుకాణాల వ్యాపారులు స్వీట్లపై వివిధ రాజకీయ పార్టీల గుర్తులతో ప్రచారం సాగిస్తున్నారు. 
 
సిలిగుడి నగరంలోని ఓ మిఠాయి దుకాణంలో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల గుర్తులు, రంగులతో వివిధ రకాల మిఠాయిలు తయారు చేసి విక్రయిస్తున్నారు. తాను సీజన్‌ను బట్టి వినూత్న రకాల మిఠాయిలను తయారు చేసి విక్రయిస్తుంటానని దుకాణ యజమాని పంకజ్ ఘోష్ చెప్పారు. 
 
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఖాతాదారుల అభిరుచుల మేర పార్టీల గుర్తులతో తాను స్వీట్లను తయారు చేస్తున్నట్లు పంకజ్ చెప్పారు. కోల్‌కతా నగరంలోని స్వీటు షాపు యజమాని బలరాం మల్లిక్ రాథారమణ్ కూడా వివిధ పార్టీల గుర్తులు, సందేశాలతో బెంగాల్ స్వీట్లను విక్రయిస్తున్నారు. మిఠాయిల విక్రయాల్లోనూ పార్టీల గుర్తులు వేస్తుండటంతో బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హోరు ఆరంభమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments