Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కా హిందుత్వవాదులం... దాదాగిరి చేస్తే అణిచివేస్తాం : ఉద్ధవ్ ఠాక్రే

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (11:47 IST)
తాము పక్కా హిందుత్వవాదులమని, మరాఠా గడ్డపై దాదాగిరిచేస్తే అణిచివేస్తామని, తమ రౌద్రం చూపిస్తామంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. ఎవరైనా హనుమాన్ చాలీసా పఠించాలనుకుంటే పఠించుకోవచ్చన్నారు. అంతేకానీ, హనుమాన్ చాలీసాను అడ్డుంగా చేసుకుని దాదాగిరి చేస్తే మాత్రం సహించే ప్రస్తక్తే లేదని హెచ్చరించారు. దాదాగిరి అణిచివేయాలో తమకు బాగా తెలుసన్నారు. 
 
పైగా, తాము పక్కా హిందుత్వవాదులమని ఆయన పునరుద్ఘాటించారు. బీజేపీ గనుక దాదాగిరి చేస్తే తమ భీమ రూపారన్ని మహా రౌద్రాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. గదాధరుడైన హనుమంతుడుగా తమ హిందుత్వ భూమిక చాలా స్ట్రాంగ్‌గా ఉందని పేర్కొన్నారు. 
 
అదేసమయంలో తాము హిందుత్వ వాదాన్ని, భూమికను విడిచిపెట్టినట్టు బీజేపీ పదేపదే అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. హిందుత్వ అంటే కేవలం ధోవతి కట్టుకోవడమేనా? అంటూ ప్రశ్నించారు. హిందుత్వ విషయంలో తమను విమర్శించే వారు ఇంతకు వారు హిందుత్వకు ఏం చేశారో ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments