Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వట వృక్ష' పేరుతో వారంతా మోక్షం కోసం చనిపోయారు...

దేశరాజధాని ఢిల్లీనేకాకుండా దేశం యావత్తునూ ఉలిక్కిపడేలా చేసిన ఘటన బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటన. ఈ ఘటనలో 11 మంది సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు. మోక్షం కోసం "వట వృక్ష" పేరుతో వీరు ఈ బలవన్మరణాలకు పాల్పడ

Webdunia
గురువారం, 5 జులై 2018 (08:55 IST)
దేశరాజధాని ఢిల్లీనేకాకుండా దేశం యావత్తునూ ఉలిక్కిపడేలా చేసిన ఘటన బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటన. ఈ ఘటనలో 11 మంది సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు. మోక్షం కోసం "వట వృక్ష" పేరుతో వీరు ఈ బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే, ఈ 11 మంది ఆత్మహత్యల వెనుక 12వ వ్యక్తి హస్తమున్నట్టు తెలుస్తోంది. 
 
వీరంతా ఆత్మహత్యలకు ముందు ప్రత్యేక పూజలు చేసి.. ఇంటి ప్రధాన ద్వారం తెరిచిపెట్టారు. ఆ తర్వాత బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలా చేయడానికికారణం ఇంటి ద్వారం నుంచి అతీంద్రియ శక్తి ప్రవేశిస్తుందనే నమ్మకం. అదేసమంయలో ఈ ఆత్మహత్యల వెనుక 12వ వ్యక్తి ప్రమేయం ఉండటం. 
 
పైగా, ఆత్మహత్య చేసుకున్నవారంతా.. కళ్లు, ముక్కు, నోరూ మూసుకుని, చేతులను వెనక్కి కట్టేసుకోవడం. ఇంతటిదారుణానికి పాల్పడింది నారాయణ్‌ దేవితోపాటు ఆమె కుటుంబ సభ్యులంతా ఉన్నారు. ఈ ఘటన ఈనెల ఒకటో తేదీన తమ నివాసంలోనే జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments