Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేసేది చేపల వ్యాపారం.. కోట్లలో సంపాదన.. ఎలా సాధ్యం?

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (11:34 IST)
Money
చేపల వ్యాపారం చేసే వ్యక్తి కోట్లలో సంపాదించాడు. అంతే సీఐడీ అధికారులకు డౌట్ వచ్చి రంగంలోకి దిగారు. వెంటనే ఆ వ్యాపారి ఇంటిపై దాడి చేశారు. అంతే వారు అనుమానం నిజమైంది. బెంగాల్‌ సీఐడీ సోదాల్లో ఆ వ్యాపారి నుంచి కోటి 40 లక్షల రూపాయలు లభించడం తీవ్ర సంచలనం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. మాల్దా జిల్లా గజోల్‌ సిటీకి చెందిన జయప్రకాశ్‌ సాహా ఇంట్లో సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులకు నోట్ల కట్టలు దొరికాయి. జయప్రకాశ్‌ ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కౌంటింగ్‌ మెషీన్‌తో నోట్ల కట్టలను సీఐడీ అధికారులు లెక్కిస్తున్నారు. జయప్రకాశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
దీనిపై కూపీ లాపగా.. సీక్రేట్ వ్యాపారం గుట్టు రట్టు అయ్యింది. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో జయప్రకాశ్‌ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తునట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ తోనే అతడు కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments