Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ కశ్మీర్ సరే... ఏపీకి ప్రత్యేక హోదా సంగతేంటి?

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (05:51 IST)
ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ నేతలను చర్చలకు పిలిచారు. ఈ సమావేశంలో ఏం చర్చిస్తారన్న విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌కు పూర్తి రాష్ట్రహోదాను కల్పించడంతో పాటు, అక్కడ ఎన్నికలను నిర్వహించడం అన్న రెండు అంశాల చుట్టే ఈ సమావేశం తిరుగుతుందన్న వాదన కూడా ఉంది.

అయితే ఈ వార్తలను ప్రభుత్వం వర్గాలు ఈ ఊహాగానాలను తోసిపుచ్చుతున్నాయి. కేవలం ‘పునర్విభజన’ అంశాన్నే చర్చించడానికి మోదీ వారిని పిలిచినట్లు తెలుస్తోంది. పూర్తి రాష్ట్ర హోదా ఇచ్చే సమయం ఇంకాస్త దూరంలోనే ఉందని, ఈ క్షణమే ఆ హోదా ఇవ్వడానికి కేంద్రం ఏమాత్రం సుముఖంగా లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

పునర్విభజన విషయంలో ఏకాభిప్రాయం సాధించడానికి మోదీ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాల్లో ఉందని, ఈ ప్రక్రియ జూన్ మాసం నుంచే ప్రారంభమైందని తెలుస్తోంది. అయితే రాష్ట్ర హోదా అనే అంశం కచ్చితంగా ఈ సమావేశంలో చర్చించవచ్చని తెలుస్తోంది.

అయితే రాష్ట్ర హోదా ఇచ్చే ముందు పార్లమెంట్ అనుమతి తప్పనిసరి. అందుకే ఈ అంశాన్ని ఈ సమావేశంలో పూర్తిగా చర్చించకపోవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments