Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ యువ నేత శపథం... రాహుల్ సారథ్యంలో నెరవేరానా?

కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువ నేతల్లో సచిన్ పైలట్ ఒకరు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అలాంటి సచిన్ ఓ శపథం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ తా

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (14:31 IST)
కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువ నేతల్లో సచిన్ పైలట్ ఒకరు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అలాంటి సచిన్ ఓ శపథం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ తాను రాజస్థానీ తలపాగా ధరించనన్నది ఆయన ప్రతిజ్ఞ.
 
ఈ రాష్ట్రంలో వచ్చే యేడాది (2018) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ యాత్రలో ఆయన ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పాల్గొని ప్రసంగిస్తూ... 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా విజయం సాధించక పోవడం చాలా బాధకు గురి చేసిందన్నారు.
 
తాను చేసిన శపథం ప్రకారం కార్యకర్తలు పలు కార్యక్రమాల్లో రాజస్థానీ తలపాగాను బహుమతిగా అందించినా తాను ధరించలేదని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చూడాలని తాను దేవుడిని ప్రార్థించానని, ఆ తర్వాతే తాను రాజస్థానీ తలపాగా ధరిస్తానని సచిన్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments