Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిపై సినీ నటి, ఎంపీ దివ్య సెటైర్లు.. రాహుల్ గాంధీ సైలెంట్‌గా వుంటారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సినీ నటి, కాంగ్రెస్ ఎంపీ దివ్య స్పందన ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కర్ణాటకలో జరిగిన ఓ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (16:52 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సినీ నటి, కాంగ్రెస్ ఎంపీ దివ్య స్పందన రమ్య ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కర్ణాటకలో జరిగిన ఓ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ... పండ్లు, కూరగాయలును సాగుబడి చేస్తున్న రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. టమోటా, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పండించే సాగుబడి చేసే వారికి ''టాప్'' స్థానం ఇస్తామని మోదీ వ్యాఖ్యానించారు. 
 
మోదీ టాప్‌ను ''POT"గా మార్చిన దివ్య.. మత్తులో మాట్లాడితే వ్యవహారం ఇలానే వుంటుందని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధానిపై సెటైర్లు విసిరిన దివ్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్యలు తీసుకుంటారా అంటూ బీజేపీకి చెందిన ఐటీ వింగ్ హెడ్ అమిత్ మాల్వియా ప్రశ్నించారు. ఈ ట్వీట్స్‌పై నెటిజన్లు సైతం వివిధ కామెంట్లతో స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments