Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో మహిళపై గ్యాంగ్ రేప్.. భర్త కోసం భోజనం తీసుకువచ్చేందుకు వెళితే..

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆదిత్యనాథ్ సీఎం అయినా మహిళలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడట్లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ఆస్పత్రికి తీసుకెళ్తే.. భార్యపై ముగ్గురు ఆస్పత్రి

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (09:20 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆదిత్యనాథ్ సీఎం అయినా మహిళలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడట్లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ఆస్పత్రికి తీసుకెళ్తే.. భార్యపై ముగ్గురు ఆస్పత్రి సిబ్బంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన యూపీ రాజధాని లక్నోలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హోర్దోయ్‌కు చెందిన 42 ఏళ్ల మహిళ తన భర్తకు అనారోగ్యంగా ఉండటంతో కింగ్ జార్జి మెడికల్ యూనివర్శిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. రాత్రి భోజనం తీసుకువచ్చేందుకు బయటకు వెళ్తుండగా ఆ మహిళపై ఆస్పత్రి ప్రాంగణంలోనే బలవంతంగా లాక్కెళ్లి ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ ‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితులను  అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం