Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో మహిళ అడ్మిట్.. స్కాన్‌ గదికి తీసుకెళ్లి రేప్.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హార్దోయ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన మహిళా రోగిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (09:43 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హార్దోయ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన మహిళా రోగిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హర్దోయ్ పట్టణానికి చెందిన 40 యేళ్ళ మహిళ ఒకరు మతిస్థిమితం కోల్పోయి స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చింది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు.. ఆమెను స్కాన్ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసాడు. 
 
దీంతో కేకలు వేయడంతో సాటి రోగులు వెళ్లి ఆమెను కాపాడి.. కామాంధుడిని పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండటంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం లక్నో నగరంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments