Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ కడుపులో టూత్‌బ్రష్ .. సర్జరీ లేకుండానే తొలగింపు.. ఎలా?

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (21:15 IST)
మేఘాలయ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ కడుపులోకి టూత్ బ్రష్ ఒకటి వెళ్లిపోయింది. దీన్ని ఎలాంటి ఆపరేషన్ లేకుండానే వైద్యులు తొలగించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌లోని లోయర్ మాప్రెమ్‌కు చెందిన ఓ 50 యేళ్ళ మహిళ ఉదయాన్ని దంతాలను టూత్‌బ్రష్‌తో శుభ్రం చేసుకుంటూ పొరపాటున దాన్ని మింగేసింది. 
 
ఆ తర్వాత ఆమె నెల రోజుల పాటు ఎలాంటి అనారోగ్యానికిగురికాలేదు. అయినప్పటికీ ఆమె వైద్యులను సంప్రదించి, జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వైద్యులు ఆమెకు ఎలాంటి ఆపరేషన్ చేయకుండా ఆ టూత్‌బ్రష్‌ను వెలికితీశారు.

దీనిపై ఆమెకు చికిత్స అందించిన సివిల్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఇసాక్ సయీమ్ స్పందిస్తూ, 'షిల్లాంగ్‌లో ఇటువంటి చికిత్స అందించడం మొదటిసారి. ఆమె కడుపులో టూత్‌బ్రష్‌ ఉందని తెలుసుకుని మొదట తామంతా ఆశ్చర్యానికి గురయ్యాం. 

ఆ తర్వాత ఎలాంటి చికిత్స లేకుండానే ఎండోస్కోప్‌ను వినియోగించి ఆమె నోటి ద్వారా ఈ బ్రష్‌ను బయటకు తీసినట్టు చెప్పారు. ఈ ప్రక్రియలో సర్జరీ అవసరం రాలేదు. చికిత్స చేసిన అనంతరం గంటన్నరకే ఆమెను డిశ్చార్జ్‌ చేశాం. బ్రష్‌ను వెలికి తీసిన తర్వాత ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది' అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments