Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల ఎంట్రీ : మహిళల ప్రవేశం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ

ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై విచారణను ముగ్గురు సభ్యుల ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ప్రస్తుతం ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు.

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (14:36 IST)
ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై విచారణను ముగ్గురు సభ్యుల ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ప్రస్తుతం ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి మిశ్రాతో కూడిన జడ్జిల బెంచ్... రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. 
 
కేసుకు సంబంధించిన కొన్ని ప్రధాన అంశాలపై సందేహాలను లేవనెత్తింది. ప్రస్తుతం శబరిమల ఆలయంలోకి 10 ఏళ్ల లోపు, 50ఏళ్ల పైబడిన మహిళలకు ప్రవేశం ఉంది. పదేళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న స్త్రీలకు నిషేధం ఉంది. 
 
రాజ్యాంగం ప్రకారం ఇది హక్కులను కాలయాటమే అని గతంలోనే సుప్రీంకోర్టు శబరిమల ఆలయ బోర్డును ప్రశ్నించింది. ఈ కేసు మత విశ్వాసానికి, రాజ్యాంగ హక్కులకు ముడిపడి ఉండటంతో.. కేసును రాజ్యాంగ ధర్మాసనానికి త్రిసభ్య బెంచ్ బదిలీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments