Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ జీ... మీరే మా నాన్నను కాపాడాలి... ఓ బాలిక ఉత్తరం

చావుబతుకులతో పోరాడుతున్న తన తండ్రిని కాపాడాలంటూ ఓ బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ లేఖపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వెనువెంటనే స్పందించారు. బాలిక తండ్రికి తగిన వైద్యసదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వ

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (14:42 IST)
చావుబతుకులతో పోరాడుతున్న తన తండ్రిని కాపాడాలంటూ ఓ బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ లేఖపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వెనువెంటనే స్పందించారు. బాలిక తండ్రికి తగిన వైద్యసదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహ్రానాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిని అతడిని ఆసుపత్రిలో చూపించి మందులు వాడారు. 
 
చేతిలో డబ్బు లేకపోవడంతో బాధితుడిని ఇంటికి తీసుకువచ్చారు. ఇంటికి వచ్చాక మందులు వాడకపోవడంతో అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. దీనితో అతడి కుమార్తె ఇషు కుమారి తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయాన్ని అర్థిస్తూ ఓ ఉత్తరం రాసింది. 
 
ఈ ఉత్తరాన్ని, ఆమెను ఓ వ్యక్తి ఫోటో తీసి మైక్రో బ్లాగింగ్ సైట్లలో పోస్టు చేశాడు. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దృష్టికి రావడంతో వెంటనే బాలిక ఉత్తరంపై స్పందించి, ఆమె తండ్రికి వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments