Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అమ్మ కూడా మాకు అమ్మే.. బెంగాల్ సీఎం మమత

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (15:15 IST)
తన తల్లిని కోల్పోయి తీవ్ర దుఃఖసాగరంలో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కర్తవ్యా నిర్వహణలో నిమగ్నమయ్యారు. వర్చువల్‌గా హౌరా నుంచి న్యూ జుల్పాయిగురిల మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ రైలు ప్రారంభోత్సవ వేడుకల కోల్‌కతాలో జరిగింది. 
 
ఇందులో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రధాని మోడీ తల్లి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలకు ప్రధాని మోడీ చలించిపోయారు. 
 
"వెస్ట్ బెంగాల్ ప్రజల తరపున ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. మీకు ఎంతో విషాదకరమైన రోడు నేడు. మీ అమ్మ మాకు కూడా అమ్మే. మీ సేవలు కొనసాగించేందుకు వీలుగా భగవంతుడు మీకు బలాన్ని ఇవ్వాలి. దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి. 
 
మీకు, మీ కుటుంబానికి ఏ విధంగా సానుభూతి వ్యక్తం చేయాలో నాకు తెలియడం లేదు. మీకు ఈ రోజు ఎంతో విచాకరమైనది. అయినా కానీ, ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరుకావడం అదొక గౌరవం. మీరు మీ పని ద్వారా మీ అమ్మగారిపట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారు" అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించగా, ప్రధాని మోడీ సైతం చలించిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments