Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై అకాలీదళ విద్యార్థి నేత దారుణ హత్య

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (15:36 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నడి రోడ్డులో అకాలీదళ నేతను దారుణంగా హత్య చేశారు. పంజాబ్‌లోని మొహాలీలో శ‌నివారం మ‌ధ్యాహ్నం దారుణం జ‌రిగింది. విక్కీ మిద్దుఖేర‌గా గుర్తించారు. ఈయన్ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్చిచంపారు. 
 
ఈ ఘ‌ట‌న‌పై మొహాలీ ఎస్పీ స‌తీంద‌ర్ సింగ్ స్పందించారు. మ‌తౌర్ మార్కెట్‌కు వ‌చ్చిన విక్కీ కారులో తిరుగు పయ‌నం అవుతుండ‌గా దుండ‌గులు అతినిపై కాల్పులు జ‌రిపారు. అప్ర‌మ‌త్త‌మైన విక్కీ కారు దిగి పారిపోయేందుకు య‌త్నించాడు. 
 
దాదాపు అర కిలోమీట‌రు మేరకు విక్కీ ప‌రుగు పెట్టాడు. ఈ క్ర‌మంలో విక్కీని వెంటాడి కాల్పులు జ‌రిపి చంపేసినట్టు తెలిపారు. విక్కీపై 8 నుంచి 9 రౌండ్ల కాల్పులు జ‌రిపారని తెలిపారు. విక్కీ హ‌త్య‌పై విచార‌ణ కొన‌సాగుతోంద‌ని తెలిపారు. మొత్తం నలుగురు దుండగులు ఇందులో పాల్గొన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments