Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వంపై కత్తితో దాడి?

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత నమ్మినబంటు, మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తిరుగుబాటునేత ఓ పన్నీర్ సెల్వంపై గుర్తు తెలియని ఓ యువకుడు కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. తిరుచ్చి విమానాశ్రయంలో ఆదివారం

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (14:26 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత నమ్మినబంటు, మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తిరుగుబాటునేత ఓ పన్నీర్ సెల్వంపై గుర్తు తెలియని ఓ యువకుడు కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. తిరుచ్చి విమానాశ్రయంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. దీంతో విమానాశ్రయంలో కొద్దిసేపు కలకలం చెలరేగింది. 
 
తొలుత అతడు విమానాశ్రయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పురిచ్చితలైవి అమ్మ వర్గం అధినేత పన్నీరు సెల్వంతో ఫొటో దిగాలనుకున్నాడు. అందుకు అక్కడున్న భద్రతా బలగాలు అనుమతించలేదు. దాంతో అతడు కత్తిని బయటకు తీసి బెదిరించాడు. ఈ ఘటనతో నివ్వెరపోయిన సీఐఎస్ఎఫ్ బలగాలు వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నాయి. ఆ యువకుడిని తిరుచ్చి జిల్లా మున్నారుపురంకు చెందిన వాడిగా గుర్తించారు. అతడ్ని పోలీసులు విచారిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments