Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రులలో ఎనిమిదవ రోజు అమ్మవారిని ఇలా ప్రార్థిస్తే..?

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (15:45 IST)
అమ్మవారంటే పార్వతీదేవి. ఈమే పరమేశ్వరునికి తపస్సు చేసి స్వామివారిని మెప్పించి మరి పెళ్లిచేసుకున్నారు. లోక నాయకుడైన శివుడు అందరి మన్ననలను పొందుతాడు. కోరిన వరాలను తక్షణమే నెరవేర్చుతాడు. అలానే అమ్మవారు కూడా ఈ నవరాత్రులతో మహిమాన్వితమైన భక్తిశ్రద్ధలతో భక్తులచే పూజలు అందుకుంటారు.
 
ఈ నవరాత్రులలో దుర్గాదేవిగా భక్తులకు దర్శమిస్తుంటారు. ఎందుకంటే ఓ నాడు రాక్షసుడు పార్వతీదేవిని తనదానిని చేసుకోవాలనే ప్రయత్నించాడు. అప్పుడు అమ్మవారికి కోపం వస్తుంది. దాంతో ఆమె దుర్గాదేవి అవతారమెత్తి ఆ రాక్షసుని చంపుతుంది. నవరాత్రులలో ఎనిమిదవ రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు (17-10-2018) అమ్మవారిని ఈ మంత్రంతో జపిస్తే శుభం కలుగుతుంది...
 
''సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవీ నమోస్తుతే''
 
అమ్మవారిని ఆరాధించడం వలన సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం. అంతేకాకుండా దుర్గతులను నశింపజేసి సద్గతులను, సిరిసంపదలను ప్రసాదించే దివ్యస్వరూపిణిగా దర్శనమిస్తారు. అందువలన తప్పకుండా అమ్మవారికి నచ్చిన నైవేద్యాలు సమర్పించి దీపారాధనలు చేయాలని పండితులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

తర్వాతి కథనం
Show comments