దోసకాయ రొయ్యల కూర ఎలా చేయాలో తెలుసా?

Webdunia
శనివారం, 25 మే 2019 (12:46 IST)
దోసకాయలో నీటి శాతం ఎక్కువగా వుంది. దోసకాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వేసవిలో డీ హైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. అలాంటి దోసకాయతో.. క్యాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా వుండే సీ ఫుడ్ రొయ్యలతో దోసకాయ రొయ్యల గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
దోసకాయ తరుగు - రెండు కప్పులు 
రొయ్యలు - పావు కేజీ 
ఉల్లి తరుగు - ఒకటిన్నర కప్పు 
కారం - రెండు స్పూన్లు 
కొత్తిమీర తరుగు- పావు కప్పు 
పచ్చి మిర్చి తరుగు - ఒక స్పూన్ 
ఉప్పు, నూనె - తగినంత 
 
తయారీ విధానం: 
ముందుగా బాణలిలో నూనె పోసి బాగా కాగిన తర్వాత దాల్చిన చెక్క ముక్కలు రెండు, లవంగాలు రెండు, సోంపు అరస్పూన్ వేసి.. వేగాక రొయ్యల్ని వేసి వేపుకోవాలి. ఎర్రగ వేగిన తర్వాత దోసకాయ ముక్కలు చేర్చాలి. అర స్పూన్ పసుపు పొడి చేర్చాలి. ఇందులో ఉల్లి తరుగు చేర్చి.. ఈ మిశ్రమం బాగా మిక్స్ అయ్యాక కారం, ఉప్పు, నీరు తగినంత చేర్చి.. రొయ్యల్ని బాగా వేయించాలి. 
 
రొయ్యలు బాగా ఉడికాక.. గ్రేవీ వరకు వచ్చేలా స్టౌ మీద వుంచి దించేయాలి. చివరిగా కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. అంతే దోసకాయ రొయ్యల గ్రేవీ రెడీ అయినట్లే. ఈ గ్రేవీని వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే బాగుంటుంది. ఈ గ్రేవీని రోటీలకు, దోసెలకు కూడా సైడిష్‌గా వాడుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రక్షణ కల్పించాలంటే పెళ్లి చేసుకునేందుకు అందమైన అమ్మాయిని పంపించండి: ఉగాండా ఆర్మీ చీఫ్ హుకుం

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి.. బాలికలదే పైచేయి..

వ్యూహాత్మకంగా ఇరాన్‌పై విజయం సాధించాం : డోనాల్డ్ ట్రంప్

గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో అగ్రస్థానంలో పాకిస్థాన్

నిప్పుల కొలిమిగా తెలంగాణ - ప్రతాపం చూపుతున్న భానుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే

గాయని ఆశా భోంస్లే కన్నుమూత - ప్రముఖుల సంతాపం

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా...

హీరో శివాజీ దెబ్బతో చీరకట్టులో తిరుగుతున్న అనసూయ (వీడియో)

ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

తర్వాతి కథనం
Show comments