Aishwarya Pradosham: ఐశ్వర్య ప్రదోషం- నీలకంఠ స్తోత్రం పఠించడం చేస్తే?

సెల్వి
శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (10:10 IST)
Lord shiva
శుక్రవారం నాడు ధనానికి అధిపతి శ్రీలక్ష్మితో పాటు శుక్రుడు పాలిస్తారని చెప్తారు. ఈ శుక్రవారం రోజున వచ్చే ప్రదోషాన్ని ఐశ్వర్య ప్రదోషం అంటారు. శుక్రవారం నాడు వచ్చే ప్రదోషం మీ ఆర్థిక ఇబ్బందులను మార్చేస్తుంది. జీవితంలో ప్రతికూలతలను ఇది తొలగిస్తుంది. జీవితంలో ప్రగతిశీల మార్పును తీసుకురావడానికి సహాయపడుతుందని వేద గ్రంథాలు చెబుతున్నాయి. 
 
గత చెడు కర్మల నుంచి శుక్ర ప్రదోషం విముక్తి కలిగిస్తుందని విశ్వాసం. ఇందుకోసం శుక్రవారం వచ్చే ప్రదోష వేళలో శివలింగానికి, నందీశ్వరుడికి జరిగే అభిషేకాలను కనులారా వీక్షించాలని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ప్రదోష సమయంలో నీలకంఠ స్తోత్రం పఠించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. 
 
ఈ నీలకంఠ మంత్రాన్ని పఠించడం వల్ల కర్మ ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రవారం పూట 13 దీపాలను శివునికి వెలిగించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...

భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)

Sabarimala: శబరిమల ట్రెక్కింగ్ మార్గాల్లో 65 పాములను పట్టేశారు.. భక్తుల కోసం వివిధ బృందాలు

Chanakya Neeti for Women : చాణక్య నీతి ప్రకారం మహిళలు ఇలా జీవించాలట

28-11-2025 శుక్రవారం ఫలితాలు - లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం...

తర్వాతి కథనం
Show comments