Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువారం.. దక్షిణామూర్తికి నేతితో దీపం వెలిగిస్తే?

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (22:45 IST)
నవగ్రహాలలో సంపూర్ణమైన శుభబలం ఉన్నవారు గురు భగవానుడు. అతను దేవతలకు గురువు.  బృహస్పతి అని ఆయన్ని పిలుస్తారు. ఆయనను గురువారం పూజించడం ద్వారా సర్వశుభాలు పొందుతారు. 
 
గురువారం గ్రహ స్థానాల దుష్ప్రభావాలను వదిలించుకోవడానికి గురు భగవానుని (బృహస్పతి)ని పూజించడం కూడా అవసరం. జాతకంలో గురుదోషం ఉన్నవారు, గురు భగవానుడికి సరైన పరిహారాలు చేసి, ఆయనను ఆరాధిస్తే జీవితంలో సౌభాగ్యం లభిస్తుంది. 
 
గురువారం నెయ్యి దీపాలను వెలిగించి శ్రీ దక్షిణామూర్తిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. దక్షిణామూర్తి పూజతో ఆటంకాలు తొలగిపోయి కోరినవన్నీ నెరవేరుతాయి.
 
గురు భగవానుడు నవ గ్రహాలలో ముఖ్యుడు. శివుడి యొక్క 64 రూపాలలో దక్షిణామూర్తి ఒకటి. అలాగే నవగ్రహాలలో గురువుకు ఐదో స్థానం. ఈయన జీవుల యొక్క మంచి మరియు చెడు పనులను వారి పూర్వజన్మలను తెలుసుకొని, చెడు కర్మల ఫలాలు సకాలంలో అందిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొరుగు రాష్ట్రాలకు అమరావతి కేంద్రంగా మారనుంది.. ఎలాగంటే?

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్టు.. లింగ నిర్ధారణకు పోలీసుల నిర్ణయం!

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

20-04-2025 నుంచి 26-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

తర్వాతి కథనం
Show comments