శ్రీ మహావిష్ణును శనివారం అక్షింతలతో పూజించకూడదా?

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (05:00 IST)
శనివారం రోజున పరమేశ్వరునికి జిల్లేడు, గన్నేరు, మారేడు, తమ్మి, ఉత్తరేణు ఆకులు, జమ్మి ఆకులు, జమ్మి పువ్వులు మంచివని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మారేడు నందు శ్రీ మహాలక్ష్మీ దేవి, నల్ల కలువ యందు పార్వతీ దేవి, తెల్లకలువ యందు కుమార స్వామి వుంటారు. అలాగే చదువుల తల్లి సరస్వతీ దేవి తెలజిల్లేడులో, బ్రహ్మ కొండ వాగులో, కరవీర పుష్పంలో గణపతి, శివమల్లిలో శ్రీ మహావిష్ణువు కొలువై వుంటారు.
 
సుగంధ పుష్పాలలో గౌరీదేవి వుంటారు. అలాగే శ్రీ మహావిష్ణును శనివారం అక్షింతలతోనూ, మహాగణపతిని తులసీతోనూ, తమాల వృక్ష పువ్వులతో సరస్వతీ దేవిని, మల్లెపువ్వులతో భైరవుడిని, తమ్మి పూలతో మహాలక్ష్మిని, మొగలి పువ్వులతో శివుడిని, మారేడు దళాలతో సూర్యభగవానుడిని ఎట్టి పరిస్థితుల్లో పూజించకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ ట్రైలర్ మాత్రమే చూసింది.. ముందుంది అసలు సినిమా : డోనాల్డ్ ట్రంప్

విజయనగరం జిల్లాల్లోకి అడవి ఏనుగుల గుంపు.. భయం భయం

గత పాలకులు చేసిన తప్పులు నిలదీస్తున్నందే ప్రశ్నల వర్షం : సీఎం రేవంత్

కరీంనగర్‌లో భారీ దోపిడీ.. 66 తులాల బంగారం, 10 తులాల వెండి, 21లక్షలు ఎత్తుకెళ్లారు..

ఆస్ట్రేలియా బాండీ బీచ్‌ కాల్పుల ఘటన హీరోకు సిడ్నీలో శాశ్వత నివాసం

అన్నీ చూడండి

లేటెస్ట్

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

బోనాల ఉత్సవాల కోసం గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు

తర్వాతి కథనం
Show comments