Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం బ్రహ్మముహూర్త కాలం దీపం వెలిగించి.. ఇలా చేస్తే?

Webdunia
గురువారం, 4 మే 2023 (19:48 IST)
శుక్రవారం బ్రహ్మ ముహూర్త సమయంలో మాత్రమే ఇంట్లో పూజలు చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంట శాంతియుత వాతావరణం నెలకొంటుంది. అనవసర సమస్యలు పారిపోతాయి. అందుకే ఇంట్లోని మహిళలు శుక్రవారం బ్రహ్మముహూర్త కాలంలో పూజలు చేయాలి. 
 
శ్రీలక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలి. శుక్రవారం అంటే గురువారం నాడు మహిళలు తమ ఇంటిని శుభ్రం చేసుకుంటారు. శుక్రవారం ఉదయం పూజకు అవసరమైన పువ్వులను పూజసామగ్రి సిద్ధం చేసుకుంటారు.
 
బ్రహ్మముహూర్తంలో ఉదయం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5.30 గంటల్లోపు దీపం వెలిగించాలి. శ్రీలక్ష్మిని, పార్వతీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ సమయం ఉత్తమమైంది. 
 
ఈ సమయంలో పూజ చేస్తే అన్నీ కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే కళ్లు తెరిచి మనస్పూర్తిగా అమ్మవారిని ప్రార్థించాలి. ఇలా ప్రతి శుక్రవారం లేదా 3 వారాలు చేస్తే.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments