Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులకు దిష్టి తగిలితే.. కర్పూరంతో...?

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (14:08 IST)
నరుడి కంటి దృష్టితో చిన్నారులు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. నరదృష్టి కారణంగా వచ్చే ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే.. పిల్లలకు దిష్టి తీయాలని.. కర్పూరంతో చేస్తే ఇంకా మేలుంటుందని.. వారు సూచిస్తున్నారు.


పిల్లలకు దృష్టి అనేది సులభంగా తగులుతుంది. పిల్లలంటే చాలామంది ఇష్టపడుతుంటారు. వారికే తెలియకుండా వారి దృష్టి లోపం పిల్లలపై పడుతుంది. ఫలితంగా పిల్లల్లో నలత, జ్వరం, జలుబు వంటి రుగ్మతలు ఏర్పడుతాయి.
 
కంటి దృష్టి లోపాలు తొలగిపోవాలంటే.. బుగ్గపై కాటుక పెట్టాలి. అన్నం తినకుండా మారాం చేస్తే కంటి దృష్టి పడి వుంటుందని భావించి.. రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి. ఆపై ఆ ఉప్పును నీళ్లలో కలిపేయాలి.

ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి.. పసుపు, కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి. అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే.. కర్పూరాన్ని పళ్లెంలోకి తీసుకుని.. పిల్లలను మూడు సార్లు తిప్పి.. పక్కన తీసేయాలి. కర్పూరం కరిగేట్లు కంటి దృష్టి కూడా కరిగిపోతుందని.. విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments