Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్పదోషాలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే..?

అనేక ప్రాంతాలలో ప్రధాన దైవంగాను, ఉపాలయాలలోను సుబ్రహ్మణ్య స్వామిగా దర్శనమిస్తుంటారు. భక్తులచే పూజలు అందుకుంటూ ధర్మబద్ధమైన వారి కోరికలను నెరవేరుస్తుంటాడు. అందువలనే ఆ స్వామిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధ

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:19 IST)
అనేక ప్రాంతాలలో ప్రధాన దైవంగాను, ఉపాలయాలలోనూ సుబ్రహ్మణ్య స్వామిగా దర్శనమిస్తుంటారు. భక్తులచే పూజలు అందుకుంటూ కోరికలను నెరవేరుస్తుంటాడు. అందువలనే ఆ స్వామిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతుంటారు. అనంతపురం జిల్లా పరిధిలోని పంపనూరులో స్వామివారిని ఎక్కువగా పూజిస్తుంటారు.
 
ఇక్కడి స్వామివారు పాము రూపంలో కొలువై ఉంటారు కనుక పూర్వం ఈ ప్రాంతాన్ని ఫణిపూరుగా పిలుస్తుంటారు. కాలక్రమంలో ఈ ఊరు పంపనూరుగా మారిందని చెప్తుతున్నారు. ఈ స్వామివారిని దర్శించుకోవడం వలన రాహు, కేతు, కుజ, సర్పదోషాలు తొలగిపోతాయి. స్వామివారిని అంకితభావంతో పూజించడం వలన ఆపదలు, అనారోగ్యాలు దరిచేరని పురాణాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

తర్వాతి కథనం
Show comments