Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

సెల్వి
బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (14:06 IST)
నవగ్రహాలలో బృహస్పతి సొంత రాశిలో బుధుడు ప్రవేశించడం కారణంగా మీనరాశిలోకి అత్యంత శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. అందులో వృషభం, మిథునం, కన్యారాశి, మకరం వున్నాయి. ఈ యోగం ద్వారా వృషభ రాశికి నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. కుటుంబ సౌఖ్యం వుంది. 
 
అలాగే మిథునరాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా కష్టాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వుంటాయి. పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారాల్లో వృద్ధి వుంటుంది. 
 
ఇక కన్యారాశి జాతకులకు ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది. ఆరోగ్యం చేకూరుతుంది. పూర్వీకుల ఆస్తులు వస్తాయి. ఉద్యోగులకు అన్నీ కలిసివస్తాయి. వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. కన్యారాశి వారి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. 
 
చివరిగా మకరరాశి జాతకులకు ప్రమోషన్లు అందుతాయి. అనుకున్న కార్యాల్లో విజయాలు వరిస్తాయి. అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

తర్వాతి కథనం
Show comments