Webdunia - Bharat's app for daily news and videos

Install App

వక్షస్థలం, బొడ్డుపై బల్లిపడితే ఫలితం ఏమిటంటే?

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (15:04 IST)
మహిళలు లేదా పురుషుల వక్షస్థలంపై బల్లిపడితే ధనాదాయం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. వక్షస్థలం ఎడమ వైపు బల్లిపడితే.. సుఖం. అదే కుడివైపు బలిపడికే.. లాభం చేకూరుతుందని.. ఆదాయం వుంటుందని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు. 
 
అదే బల్లి గనుక మెడ ప్రాంతంలో పడితే.. అది కుడివైపు గొంతు ప్రాంతంలో పడితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కానీ ఎడమవైపు గొంతు ప్రాంతంలో పడితే ఇతరులతో శత్రుత్వం ఏర్పడుతుంది. 
 
ఇకపోతే.. బొడ్డుపై బల్లి పడితే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయట. భారీ విలువ చేసే వజ్రవైఢూర్యాలు, రత్నాలు పొందుతారని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. కనురెప్పలపై బల్లిపడితే ఉన్నతాధికారుల నుంచి సహాయం లభిస్తుంది. నుదుటికి కుడివైపు, ఎడమవైపు బల్లి పడితే.. కీర్తి ప్రతిష్టలు, శ్రీ మహాలక్ష్మ కటాక్షం చేకూరుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

లేటెస్ట్

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

తర్వాతి కథనం
Show comments