Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసింహ జయంతి.. సాయంత్రం పూట ఇలా చేస్తే..?

Webdunia
గురువారం, 4 మే 2023 (11:48 IST)
చతుర్థశి అయిన ఈ రోజు లక్ష్మీ నరసింహ జయంతి. ఈ రోజున శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలను పొందవచ్చు. ఈరోజు ఉపవాసంతో నరసింహుడిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
నరసింహ స్వామిని దర్శనం చేసుకుంటే సకల దోషాలు తొలగిపోతాయి. నరసింహం అంటే కాంతి జ్వాల. నరసింహుడు అతి పెద్ద జ్వాల అని పురాణం చెబుతోంది. నరసింహ పూజకు సాయంత్రం 4.30 నుండి 7.30 గంటలు ఉత్తమ సమయం.
 
నరసింహ స్వామి శక్తివంతుడు. ఉగ్ర స్వరూపుడు. శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదునిని రక్షించడం కోసం ఈ అవతారం ఎత్తాడు. ప్రతిరోజూ ఆయనను భక్తి శ్రద్ధలతో కొలిస్తే.. శత్రువులను ఓడించే శక్తి లభిస్తుంది. ఆటంకాలు తొలగించి.. కోరుకున్నది ప్రసాదిస్తాడు. ఇంకా బుధవారం నాడు ఆయనను పూజిస్తే దుష్టశక్తులు తొలగిపోతాయని విశ్వాసం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

తర్వాతి కథనం
Show comments