Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరద్ పూర్ణిమ.. సాయంత్రం లక్ష్మీపూజ.. పిండి దీపం మరిచిపోవద్దు..

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (13:04 IST)
శరద్ పూర్ణిమను కోజాగిరి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ శరద్ పూర్ణిమ రోజున లక్ష్మీదేవి పూజకు విశిష్టత వుంది. ఆమెను పూజించే వారికి లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. 
 
ఈ ఏడాది శరద్ పూర్ణిమ అక్టోబర్ 28న తెల్లవారు జామున  4.17 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 29 తెల్లవారుజామున 1.53 గంటలకు ముగియనుంది. 
 
ఈ రోజున లక్ష్మీపూజతో పాటు ఉపవాసం వుండటం మంచిది. రోజంతా ఉపవాసం వుండి రాత్రి పూట పున్నమి చంద్రుడిని చూసిన తర్వాత పాలను ప్రసాదంగా స్వీకరిస్తారు. 
 
శరద్ పూర్ణిమ రోజున ఉపవాసం చేసేవారు కేవలం పండ్లు, నీటిని మాత్రమే ఆహారంగా తీసుకోవాల్సి వుంటుంది. ఈ రోజున తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. అలాగే సాయంత్రం పూట పిండి దీపం వెలిగించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

తర్వాతి కథనం
Show comments