Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం మిరప్పొడి ఎవ్వరికీ ఇవ్వకూడదట!

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (05:00 IST)
శుక్రవారం పొద్దు పోయాక పెరుగు, ఊరగాయలు, మిరప్పొడి ఎవ్వరికీ ఇవ్వకూడదు. మంగళవారం కూడా వాటిని ఇవ్వకూడదు. ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు కాబట్టి. అలాగే సాయంత్రం పూట ఆరు గంటల దాటిన తర్వాత సూది, నూనె, ఉప్పు, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. 
 
అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. శుక్రవారం ఒక కుంది దీపం పెట్టే వాళ్లు 3 ఒత్తులు వేయాలి. రెండు అంత కంటే ఎక్కువ పెట్టేవారు రెండు వత్తులు వేస్తే సరిపోతుంది. పూజ చేసే విగ్రహాల ముందు సాయంత్రం కచ్చితంగా మంచినీరు వుంచాలి.
 
సంధ్య కాలంలో సంసారం నిషేధం, నిద్రపోకూడదు. ఆహారం తీసుకోకూడదు. గొడవలు పడకూడదు. ఆ సమయం ప్రదోష కాలం, ధ్యానం పూజ, మంచి ఫలితం ఇస్తుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుంచి కాస్త జరిగి అయినా కూర్చోవాలి. కానీ చేతిని కడిగేసి అక్కడే కూర్చుంటే రోగం వస్తుందంటారు. 
 
నిద్ర లేచిన వెంటనే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది. పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ సమయంలో వాకిలి చిమ్ముకోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించే భారత రైతులు నిర్ణయం!!

నీట్ యూజీ పరీక్షపై అసత్య ప్రచారం.. కన్నెర్రజేసిన ఎన్టీయే

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

Mega DSC: 16,347 పోస్టులలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు

వైకాపాకు జగన్ అధ్యక్షుడు కాదు.. రాబందుల పార్టీకి చీఫ్ : మంత్రి నిమ్మల

అన్నీ చూడండి

లేటెస్ట్

29-04-2015 మంగళవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

28-04-2025 సోమవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

Weekly Horoscope: ఏప్రిల్ 27 నుంచి మే 3వరకు: ఈ వారం ఏ రాశులకు లాభం.. ఏ రాశులకు నష్టం

27-04-2015 ఆదివారం ఫలితాలు - ఉచితంగా ఏదీ ఆశించవద్దు

Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!

తర్వాతి కథనం
Show comments