ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం పొడిగింపు

సెల్వి
బుధవారం, 4 డిశెంబరు 2024 (10:08 IST)
'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' పథకం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పొడిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో, ఈ పథకం కింద దాతలకు దర్శనానంతర ప్రత్యేక ఆచారాలను అందించేవారు.
 
ప్రస్తుతం ఈ దాతలకు సంవత్సరానికి మూడు రోజుల వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి సౌకర్యాలను అనుమతిస్తుంది. అనివార్య కారణాల వల్ల 2008లో 'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' పథకాన్ని నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
 
ఇకపోతే.. తిరుమలలో గత మూడు రోజులుగా భారీగా వర్షపాతం నమోదు అయింది. ఈ భారీ వర్షాల కారణంగా తిరుమలలోని జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి.
 
తిరుమలలో వెళ్లే రెండవ ఘాట్ రోడ్డులోని 5వ కిలోమీటర్ వద్ద రోడ్డుపై కొండచరియలు విరిగిపడి రోడ్డును బ్లాక్ చేశాయి. రోడ్డుకు అడ్డంగా కొండచరియలు విరిగిపడటంతో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి ఎస్వీ జూపార్క్ టైమ్ స్కైల్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ... సెల్ఫీ వీడియో

అత్తారింటికి తరచూ వెళ్లే అల్లుడు.. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు.. భార్య అడిగిందని చంపేశాడు..

ఆన్‌‍లైన్‌లో రేటింగ్ ఇస్తే డబ్బులు వస్తాయన్న ఆశ.... ఏకంగా రూ.54 లక్షలు గోవిందా

కోల్డ్‌రిఫ్ వివాదంలో కీలక మలుపు : దగ్గుమందు తయారీ కంపెనీ యజమాని అరెస్టు

నిద్రిస్తున్న భర్త సలసల కాగే నూనె పోసిన భార్య

అన్నీ చూడండి

లేటెస్ట్

బ్రహ్మ రాక్షసిని శిక్షించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

కాముని పున్నమి.. లక్ష్మీదేవి ఉద్భవించిన పూర్ణిమ.. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి?

06-10-2025 సోమవారం ఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

05-10-2025 నుంచి 11-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments