Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతికూల శక్తులకు చెక్ పెట్టే.. ఉప్పు, మిరపకాయలు.. ఎలా?

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (15:43 IST)
Sea salt remedie
గృహంలోని ప్రతికూల శక్తులకు చెక్ పెట్టేలా.. ఉప్పు, మిరపకాయలు పనిచేస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఆదాయం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం.. అనారోగ్య సమస్యలు వేధించడం వంటివి ప్రతికూల శక్తులకు సూచనప్రాయం. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే.. రాళ్ల ఉప్పును వినియోగిస్తే సరిపోతుంది. 
 
రాళ్ల ఉప్పు, నాలుగు ఎండు మిరపకాయలు, ఒక నిమ్మపండు, ఒక గాజు బౌల్ తీసుకోవడం మంచిది. ఈ పరిహారాన్ని మంగళవారం పూట చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక గాజు బౌల్‌లో రాళ్ల ఉప్పును నింపి.. ఒక నిమ్మపండును రాళ్ల ఉప్పుపై వుంచాలి. తర్వాత నాలుగు ఎండుమిర్చిల ఉప్పుకు నాలుగు వైపులా నిలబెట్టాలి. 
 
మిరపకాయల చివర్లు ఇంట్లోని ప్రతికూలతను తొలగిస్తాయి. ఇలా వారానికి ఒకసారి చేయడం.. ఆ తర్వాత ఆ ఉప్పును తొలగించడం చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఉప్పు, మిరప, నిమ్మ పండును ప్రవహించే నీటిలో పారవేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొరుగు రాష్ట్రాలకు అమరావతి కేంద్రంగా మారనుంది.. ఎలాగంటే?

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్టు.. లింగ నిర్ధారణకు పోలీసుల నిర్ణయం!

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

20-04-2025 నుంచి 26-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

తర్వాతి కథనం
Show comments