Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసం చేయడం కంటే...?

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:26 IST)
ఒకరోజు.. డబ్బు, ప్రతిష్ట అన్నీ కోల్పోవచ్చు. మీ మనసులో ఉండే సంతోషం తగ్గవచ్చు. కానీ మీరు బతికున్నంత కాలం అంది బతికి ఉంటుంది. తిరిగి మిమ్మల్ని మళ్లీ సంతోషపెట్టడానికి.. బతికి ఉన్న మనుషుల కంటే.. చనిపోయినవాళ్లకే పువ్వులు ఎక్కువ వస్తాయి. బతికున్నప్పుడు అసలు గుర్తించబడని మనిషి.. చనిపోయిన తరువాత కీర్తింపబడతాడు. కారణం.. కృతజ్ఞతకంటే పశ్చాత్తాపానికే బలమెక్కువ.
 
1. సుఖదుఃఖాలు ఒకే నాణానికున్న బొమ్మా బొరుసుల్లాంటివి. సుఖాన్ని స్వీకరిస్తే, దుఃఖాన్ని కూడా స్వీకరించాలి. దుఃఖం లేని సుఖాన్ని పొందాలనుకోవడం అవివేకం.
 
2. ఏ పనినైనా విశ్లేషించే వ్యక్తి పైకి ఎదుగుతాడు విమర్శించే వ్యక్తి కిందికి వెళతాడు. 
 
3. శాంతంగా ఉండే వారి మనసు స్వర్గం కంటే మిన్న. 
 
4. ఎంత వరకు అవసరమో అంత వరకే మాట్లాడగలగడం నిజమైన నేర్పరితనం.
 
5. మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవమైన విషయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

06-08-2026.. నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు డబ్బు చెల్లించి ప్రధానిని బలవంతంగా తిట్టించారా? సీజేపీ మెడకు ఉచ్చు బిగుస్తుందా?

వైఎస్ జగన్‌పై 11 సీబీఐ కేసులు, 31 క్రిమినల్ కేసులు.. ఇంకా సాగదీత ఎందుకు?

Back With Jagan? విజయసాయి రెడ్డి రాజకీయ ప్రకటన.. తిరిగి జగన్ గూటికి చేరుతారా?

రూ.9 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించనున్న ఏపీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రదీప్ రావత్ అంత్యక్రియలకు హాజరైన అమీర్ ఖాన్, అశుతోష్ గోవారికర్

మగవాడికి కమిట్‌మెంట్ ఇవ్వనిదే సినిమా ఛాన్సే కాదు సీరియల్ ఛాన్స్ కూడా రాదు, యువతి వీడియో వైరల్

Genelia Deshmukh: అభిమానుల ప్రేమతో 39వ పుట్టినరోజు జరుపుకున్న జెనీలియా దేశ్‌ముఖ్

Jayam Ravi: భార్యతో విడాకులు.. వడ్డీ కాసుల వాడిగా జయం రవి

Anand Deverakonda :బీచ్ పోస్టర్‌తో ఆనంద్ దేవరకొండ... ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments