ప్రతిరోజూ గాయత్రి మంత్రాన్ని జపిస్తే..?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (13:42 IST)
ఈ సర్వసృష్టికి మూలమైనది శక్తిరూపం. ఆ శక్తి రూపం నుండి వచ్చిన మనం తిరిగి ఆ శక్తిని దర్శించి తరించాలి. ఆ శక్తి రూపమే గాయత్రి మాత. ఆ గాయత్రీమాత కరుణా కటాక్షల కోసం అందించినదే గాయత్రి మంత్రం.
ఓం భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి
ధియోయోనః ప్రచోదయాత
 
ఇది గాయత్రి మంత్రం. ప్రతి ఒక్కరు పఠించిదగిన విశేషమంత్రం. గాయత్రీ బీజమంత్రం. శబ్దపరంగానూ, మంత్రోచ్చారణ చేసినవారిలో గుప్త స్పందన కలిగి వివిధ శక్తి కేంద్రాలు చైతన్యవంతమవుతాయి. 
 
గాయత్రి మంత్రం పురుషులే పఠించదగినదని కానీ, కొన్ని వర్గాలవారికే పరిమితమైనదని కానీ శాస్త్రాలలో ఎక్కడా లేదు. ధ్వని ప్రధానమైనది కాబట్టి స్వచ్ఛత ఉండి తీరాలి. అందుకు మినహాయింపు లేదు. అందువలన ప్రతిరోజూ గాయత్ర మంత్రాన్ని పఠించిన వారు గాయత్రీ మాత కరుణా, కటాక్షాలను పొందగలరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెన్నైలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత.. హాస్టల్స్ మూసివేత.. నో ఆమ్లెట్.. ఒకే చట్నీ.. ఆ పొయ్యిలతో..?

కష్టకాలంలో బంగ్లాదేశ్‌కు భారత్ చేయూత.. షేక్ హసీనా పైప్‌లైన్ నుంచి 5,000 టన్నుల డీజిల్‌ సరఫరా

ఇరాన్ నుంచి భారత్‌కు విద్యార్థులు.. ఖతార్ నుండి ఢిల్లీకి 177 మంది భారతీయులు

ఆ 3 షరతులకు అంగీకరిస్తే యుద్ధాన్ని ఇప్పుడే ఆపేస్తాం: ఇరాన్ అధ్యక్షుడు

తూత్తుకుడిలో 17ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య.. ఇంటికిరాని బిడ్డ కోసం వెతికితే?

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదాయం పెరగాలంటే.. ధనవంతులు కావాలంటే.. చాణక్య నీతిని..?

09-03-2026 సోమవారం ఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం...

08-03-2026 ఆదివారం ఫలితాలు- మీ కృషికి అదృష్టం తోడవుతుంది

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో కుంభాభిషేకం, గోపురం చూసినా చాలు...

08-03-2026 నుంచి 14-03-2026 వరకు ఫలితాలు-నేటి కంటే రేపు శుభం అన్న భావంతో...

తర్వాతి కథనం
Show comments