Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివనామాన్ని స్మరిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

పరమేశ్వరుడు మహా దయా సాగరుడు. ఈ స్వామివారిని ప్రేమతో, భక్తిశ్రద్ధలతో పూజిస్తే చాలు కరుణతో కరిగిపోతాడు. అభిషేకాలు చేస్తే చాలు కోరిన వరాలను తప్పకుండా ప్రసాదిస్తాడు. భక్తులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా శి

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (12:33 IST)
పరమేశ్వరుడు మహా దయా సాగరుడు. ఈ స్వామివారిని ప్రేమతో, భక్తిశ్రద్ధలతో పూజిస్తే చాలు కరుణతో కరిగిపోతాడు. అభిషేకాలు చేస్తే చాలు కోరిన వరాలను తప్పకుండా ప్రసాదిస్తాడు. భక్తులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా శివ నామాన్ని స్మరిస్తే చాలు స్వామివారు ప్రీతి చెందుతారు. శివనామ మహిమ అపారమని పురాణాలలో చెప్పబడింది.
 
శివనామ స్మరించడం వలన ముక్తి లభిస్తుందని చెబుతున్నారు. శి అంటే మంగళం, వ అంటే అనుగ్రహంచేవారని అర్థం. ఎవరైతే పాపాలతో బాధపడుతున్నారో వారు శివనామ స్మరిస్తే చాలా వెంటనే పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా సమస్త దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది. అలానే కాశీ క్షేత్రంలో శరీరాన్ని విడిచిపెట్టిన వారికి కలిగే ముక్తి శివ నామాన్ని స్మరించేవారికి కూడా కలుగుతుందని పరమేశ్వరుడే పార్వతీ దేవికి చెప్పారు.         

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

లేటెస్ట్

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

తర్వాతి కథనం
Show comments