Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణునికి నైవేద్యంగా ఏం పెట్టాలో తెలుసా?

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున గ్రామాలలో కృష్ణుడిని పూజిస్తుంటారు. ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణునికి నైవేద్యంగా మీగడ, వెన్నను సమర్పించాలి. ధర్మాన్ని అంటిపెట్టుకుని తనని ఆశ్రయించిన పాండవులకు అండగా నిలిచాడు కృ

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (15:48 IST)
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున గ్రామాలలో కృష్ణుడిని పూజిస్తుంటారు. ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణునికి నైవేద్యంగా మీగడ, వెన్నను సమర్పించాలి. ధర్మాన్ని అంటిపెట్టుకుని తనని ఆశ్రయించిన పాండవులకు అండగా నిలిచాడు కృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు తోడుగా నిలబడి వాళ్లకి విజయం చేకూరేలా చేశాడు. పేదరికంతో బాధపడుతున్న కృష్ణుని చిన్ననాటి స్నేహితుడైన సుధామునికి సిరిసంపదలను అనుగ్రహించాడు.
 
స్నేహం అంటే ఎలా ఉండాలనే విషయాన్ని తన స్నేహితుని ద్వారా భక్తులందరికి తెలియజేశాడు కృష్ణుడు. అంతేకాకుండా గోవర్ధన గిరిని పైకెత్తి అక్కడి ప్రజలకు రక్షణగా నిలబడ్డాడు. అలాంటి కృష్ణుని నామాలను స్మరిస్తూ క్షేత్రాలను, ఆలయాలను దర్శించుకోవడం వలన సకల పాపాలు, దోషాలు తొలగిపోయి సకల సౌభ్యాగాలు, సిరసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

20-04-2025 నుంచి 26-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

తర్వాతి కథనం
Show comments