Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరభద్ర స్వామి మహిమాన్వితం...

దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడు జటా జూటం నుండి వీరభద్రుడు జన్మించాడు. దక్షుడిని సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. అలా ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో 'అల్లాడు పల్లె'

Webdunia
సోమవారం, 30 జులై 2018 (15:33 IST)
దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడు జటా జూటం నుండి వీరభద్రుడు జన్మించాడు. దక్షుడిని సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. అలా ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో 'అల్లాడు పల్లె' ఒకటి. కడప జిల్లా పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోందని శాస్త్రంలో చెప్పబడుతోంది. సువిశాలమైన ప్రదేశంలో భారీ నిర్మాణాలతో శిల్పకళతో ఈ ఆలయం కనిపిస్తుంటుంది.
 
వందల సంవత్సారాల చరిత్ర ఉన్న ఈ క్షేత్రంలో స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. వీరభద్ర స్వామి వారి మూర్తి పెరుగుతుందమే అందుకు నిదర్శమని చెప్పబడుతోంది. ప్రతిష్ట నాటికి, ఇప్పటికీ స్వామి మూర్తి పెరుగుతుందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి.

అందువలన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. ఈ వీరభద్ర స్వామివారిని ఆరాధించడం వలన ఆపదలు, అనారోగ్యాలు దూరమవుతాయని, మనస్సులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఆలయం.. ఒకే బావి.. ఒకే శ్మశానవాటిక : మోహన్ భగవత్ పిలుపు

నా ప్రేమ మీ చేతుల్లోనే వుంది.. దయచేసి పాస్ చేసి నా ప్రేమను బతికించండి.. విద్యార్థి వేడుకోలు!!

పాకిస్థాన్‌లో హిందూ మంత్రి కాన్వాయ్‌‍పై దాడి (Video)

ఆన్‌లైన్ గేమ్ కోసం అప్పు - తీర్చేమార్గం లేకు రైలుకిందపడి ఆత్మహత్య!!

ప్రకాశం జిల్లాలో పిడుగుపడింది... రెండు ప్రాణాలు పోయాయి...

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తర్వాతి కథనం
Show comments