శ్రీమహాలక్ష్మికి 9 శుక్రవారాలు అలా చేస్తే కష్టాలు తీరి కోరిన కోర్కెలు...

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (23:14 IST)
శుక్రవారం రోజు అమ్మవారికి ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన సుమంగళి ప్రాప్తిస్తుంది. అమ్మవారిని ప్రతి మంగళ, శుక్రవారాలలో తెల్లటి పూలతో పూజించడం వలన మనం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటాము.
 
ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. లక్ష్మీదేవికి తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది మంది ముత్తైదువులకు ఇంటి గృహిణి ద్వారా పసుపు, కుంకుమ, చందనం, ఎరుపు రంగు జాకెట్ ముక్క, దక్షిణ కానుకగా ఇప్పించాలి.
 
ఆవుపాలు, నెయ్యి, బెల్లంతో చేసిన నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి. ఇలా తొమ్మిది శుక్రవారాలు చేయడం వలన కష్టాలు తీరి అనుకున్న పనులు విజయవంతమై పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గువేసి, ఇంటి గుమ్మాన్ని పసుపు, కుంకుమలతో అలంకరిస్తే లక్ష్మీదేవి మన ఇంటిలోనే ఉండి మనకు సకల శుభాలను చేకూరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ గారు నాకు న్యాయం చేస్తారని నమ్మకం వుంది: బాధిత మహిళ వీణ

వైకాపా నేతలు టీ తాగి సభకు వస్తున్నారు.. ఫ్యాషన్ లేదా ప్యాషన్ అని పిలవాలా? నారా లోకేష్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : ఒక్క ఓటు మెజార్టీ విజేతలు వీరే...

ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా... మేము చనిపోకముందే మా డబ్బులు మాకు ఇవ్వు...

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు షాకిచ్చిన తెలంగాణ జాగృతి - ఏకంగా మున్సిపాలిటీ కైవసం

అన్నీ చూడండి

లేటెస్ట్

09-02-2026 సోమవారం ఫలితాలు - ఆలోచనల్లో మార్పు వస్తుంది...

08-06-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు - మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టొద్దు...

ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

08-02-2026 నుంచి 14-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

ఆచార్య చాణక్య నీతి శాస్త్రం.. నిద్రపోయే ముందు ఏం చేయాలి.. నేటి తప్పులను?

తర్వాతి కథనం
Show comments