సాయిబాబా ఎందుకు ఉపవాసం వద్దన్నారు?

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (21:05 IST)
బాబా ఎప్పుడూ ఉపవాసం వుండలేదు. అదేవిధంగా ఇతరును ఎవ్వరినీ ఉపవాసం వుండనిచ్చేవాడు కాదు. ఉపవాస వ్రతంలో వుండేవారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా వుండదు. అలాంటప్పుడు ఉపవాసంతో పరమార్థాన్ని ఎలా పొందగలం అనేది ప్రశ్న. ఖాళీ కడుపుతో భగవంతుని సాక్షాత్కారం లభించదు. మొదట స్థూలదేహ ఆకలిని తీర్చి జీవాత్మను తృప్తి పరచాలని సాయి చెప్పేవారు. 
 
ఒకసారి ఓ స్త్రీ శిరిడీకి వచ్చింది. ఆమె ఊరికే రాలేదు. బాబా పాదాల ముందు కూర్చుని, మూడు రోజులు ఉపవాస వ్రతం చేయాలనుకుంది. కానీ ఆమె ప్రయత్నం విఫలమైంది. మనిషి పరమార్థం విచారణ చేయడానికి సిద్ధపడ్డప్పుడు అతడికి యుక్తమైన ఆహారం అత్యవసరం అని బాబా చెప్పేవాడు. బాబా క్లేశకర, కఠిన తపస్సాధనలను ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదు. అవి మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి. బాబా ఆమెకి చక్కని బోధ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సాక్ష్యం చెప్పలేదో చంపి శవాన్ని డోర్ చెలివరీ చేస్తా : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు వార్నింగ్

వ్యక్తిగత సహాయకురాలిగా హిజ్రాను నియమించుకున్న ఎమ్మెల్యే

తెలంగాణా రాష్ట్రంలో భానుడి ఉగ్రరూపం - ఉక్కపోతకు నలుగురు మృతి

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఇరాన్... అంత్యక్రియల ఖర్చుల్లో 40 శాతం పెరుగుదల.. గుడ్డు ధర రూ.లక్షల్లో

డోనాల్డ్ ట్రంప్ పాల్గొన్న డిన్నర్ మీటింగ్‌లో కాల్పుల కలకలం.. టేబుళ్ల కింద దాక్కొన్న అతిథులు

అన్నీ చూడండి

లేటెస్ట్

పెంచలకోన.. భారీ సర్ప ఆకారపు కొండ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

Masik Durgashtami: దుర్గాష్టమి రోజున దుర్గాదేవి పూజ.. ఎవరైతే విజయం కోరుకుంటారో?

24-04-2026 శుక్రవారం ఫలితాలు - పొదుపు ధనం అందుకుంటారు.

వైశాఖ మాసం.. అష్టమి రోజున కాలభైరవ పూజ చేస్తే.. కుంకుమ దానంతో...?

23-04-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

తర్వాతి కథనం
Show comments