బాబా... నావద్ద ఒక్క పైసా కూడా లేదు....

సాయిబాబా దగ్గర ప్రొఫెసర్ నార్కే అనే ఓ భక్తుడు ఉండేవారు. ఆయన యోగ శాస్త్రాన్ని అభ్యసిస్తూ వుండేవారు. ఒకసారి ప్రొఫెసర్ నార్కే యోగ వాశిష్ట గ్రంథాన్ని చదువుతున్నారు. సాధకుడిని భగవంతుడితో అనుసంధానం చేసే అపురూప గ్రంథం అది. అందులో కొన్ని అధ్యాయాలు చాలా రహస్య

Webdunia
బుధవారం, 3 మే 2017 (20:39 IST)
సాయిబాబా దగ్గర ప్రొఫెసర్ నార్కే అనే ఓ భక్తుడు ఉండేవారు. ఆయన యోగ శాస్త్రాన్ని అభ్యసిస్తూ వుండేవారు. ఒకసారి ప్రొఫెసర్ నార్కే యోగ వాశిష్ట గ్రంథాన్ని చదువుతున్నారు. సాధకుడిని భగవంతుడితో అనుసంధానం చేసే అపురూప గ్రంథం అది. అందులో కొన్ని అధ్యాయాలు చాలా రహస్యమైనవి. వాటి గురించి ఒకసారి బాబా నార్కేకు వివరించి... నువ్వు నాకు 15 రూపాయలు గురుదక్షిణ ఇవ్వాలి అని అన్నారు. ఆ సమయంలో నార్కే వద్ద డబ్బు లేదు. 
 
దాంతో ఆయన... బాబా, నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. అది మీకు తెలుసు. అయినా నన్ను మీరు గురుదక్షిణ అడగటంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు బాబా నవ్వుతూ... నువ్వు యోగ వాశిష్టలో కొన్ని అధ్యాయాలు తెలుసుకున్నావు. వాటి నుంచి 15 రూపాయలు నాకు ఇవ్వు అన్నారు. నార్కేకు విషయం బోధపడింది. 
 
యోగా వాశిష్టంలో ఉన్నతమైన యోగాకి వుండాల్సిన 15 లక్షణాలను వివరించడం జరిగింది. ఆ లక్షణాలను తనను ఆచరించమంటున్నారని అర్థం చేసుకున్న నార్కే... వాటిని పాటించి తనను తాను బాబాకు అర్పించుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అజిత్ పవర్ విమాన ప్రమాద మృతి కేసులో క్రిమినల్ కుట్ర : బెంగుళూరులో జీరో ఎఫ్ఐఆర్

పవన్ సినిమాల్లో నటిస్తే అభ్యంతరం : హైకోర్టు ప్రశ్న

కుమార్తెకు సపోటా పండులో ఎలుకల మందు కలిపి ఇచ్చిన తండ్రి.. ఏమైంది?

నియోజకవర్గాల పునర్విభజనతో ఏపీకి ఎంతో మేలు.. పవన్ కల్యాణ్

ఖాళీ చేయాంటూ అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ కార్యాలయానికి నోటీసులు...

అన్నీ చూడండి

లేటెస్ట్

Matsya Jayanti 2026: మత్స్య అవతారం రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తే?

21-03-2016 శనివారం ఫలితాలు- చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు

20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments