Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ విభూది పెట్టుకుంటే.. చేతిలో డబ్బు నిలుస్తుందట..

ఇదేంటి భస్మధారణతో ఐశ్వర్యం లభిస్తుందా? శివుని ప్రీతికరమైన విభూదిని ధరిస్తే.. లక్ష్మీకటాక్షం చేకూరుతుందా? అనే అనుమానం కలుగుతుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. ఎవరైతే ప్రతిరోజూ భస్మాన్ని అంటే విభూదిని నుదుట

Webdunia
మంగళవారం, 16 మే 2017 (17:49 IST)
ఇదేంటి భస్మధారణతో ఐశ్వర్యం లభిస్తుందా? శివుని ప్రీతికరమైన విభూదిని ధరిస్తే.. లక్ష్మీకటాక్షం చేకూరుతుందా? అనే అనుమానం కలుగుతుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. ఎవరైతే ప్రతిరోజూ భస్మాన్ని అంటే విభూదిని నుదుటన ధరిస్తారో వారికి ఐశ్వర్యం కలిసొస్తుంది. ఎందుకంటే ఐశ్వర్యం అనేది ఈశ్వరాధీనమని పండితులు చెప్తున్నారు. 
 
ఐశ్వర్యం కలిసి రావాలంటే.. ఈశ్వరుడి అనుగ్రహం ఉంది. కాబట్టి అలాంటి ఐశ్వర్యం కలిసిరావాలంటే.. శివరాధన చేయడం మంచిది. తద్వారా మనం సంపాదించిన రూపాయి మన దగ్గర నిలబడుతుంది. అంతకంటే ధనం వృద్ధి అవుతుంది. అన్ని రకాలుగా అభివృద్ధి కలుగుతుంది. 
 
కాబట్టి కచ్చితంగా ప్రతిరోజూ విభూదిని పెట్టుకోవడం మంచిది. ఇలా మూడు మాసాలు కనీసం 90 రోజులు విభూది పెట్టుకునే వారి ఐశ్వర్యం చేకూరుతుందనే విషయాన్ని గమనించవచ్చునని పండితులు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో అమ్మాయి పెళ్లి.. సూర్యాపేటలో వీడియో కాల్ ద్వారా ఆశీర్వదించిన తల్లిదండ్రులు (video)

ప్రపంచం తడబడుతోంది.. కానీ భారత్ దూసుకెళుతోంది : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

చంబా జిల్లాలో ఆకస్మిక వరదలు - చున్నీతో బైకర్‌ను రక్షించిన నవ వధువు (Video)

పెళ్లికి నిరాకరించిన నర్సింగ్ విద్యార్థినిని 11 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది, వీడియో

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిన విజయ సాయి రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

krishna Jayanti 2026 worship: శ్రీ కృష్ణుని జయంతి రోజున ఈ ఐదు విషయాలు పాటిస్తే...?

01-09-2026 మంగళవారం రాశి ఫలితాలు... ఇతరుల మాటలను నమ్మి తొందరపడి..?

01-09-2026 నుంచి 30-09-2026 వరకు సెప్టెంబర్ మాస ఫలితాలు

కోడమూరు శ్రీ వేంకటేశ్వర స్వామికి తేళ్లను సమర్పిస్తున్న భక్తులు.. అలా చేస్తే?

బెజవాడ కనకదుర్గమ్మకు 119.5 గ్రాముల బంగారు జడ.. 15 రోజుల్లో వజ్ర కిరీటం..

తర్వాతి కథనం
Show comments