Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులు ఈనెల 26వ తేదీ తిరుమల రావొద్దండి, ఎందుకంటే?

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (19:44 IST)
తిరుమల శ్రీవారి ఆలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా ఈ నెల 26వ తేదీన మూసివేయనున్నారు. పదమూడు గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టిటిడి ఉన్నతాధికారులు తెలిపారు. 26వ తేదీ ఉదయం 8.08 గంటల నుంచి 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉందని, గ్రహణానికి ఆరు గంటల ముందు నుంచి ఆలయం తలుపులు మూసివేయనున్నారు.
 
ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత ఆలయాన్ని శుద్థి చేసి ఆ తరువాత ఆలయ తలుపులు తెరవనున్నారు. ఆలయాన్ని మూసి వేసిన సమయంలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సమయంలో వితరణ నిలిపివేయనున్నారు. అలాగే గ్రహణం కారణంగా తిరుప్పావడ సేవ, కళ్యాణం, ఊంజల్ సేవ, వసంతోత్సవ సేవలను టిటిడి రద్దు చేయనుంది. గ్రహణం సమయంలో శ్రీవారి ఆలయంతో పాటు టిటిడికి చెందిన అనుబంధ ఆలయాలన్నింటినీ కూడా మూసివేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

లేటెస్ట్

13-04-2025 నుంచి 19-04-2025 వరకు మీ వార ఫలితాలు

12-04-2025 శనివారం మీ రాశిఫలాలు : వివాదాలు సద్దుమణుగుతాయి...

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

తర్వాతి కథనం
Show comments